Telangana Elections 2023 : ఈ రోజు తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.సామాన్య ప్రజలతో పాటు సినిమా సెలెబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని తెలుస్తుంది.సినీ ప్రముఖులు ఎవరెవరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే…తెలం
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని చెప్పచ్చు.ప్రముఖ దర్శకుడు సుకుమార్ అతని భార్య తబిత,ప్రముఖ టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రముఖ నటుడు,నిర్మాత,రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ మరియు అతని కుమారులు మరియు కూతురు కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.చిరంజీవి,
Source link